by సూర్య | Fri, Jan 17, 2020, 11:26 AM
కృష్ణ జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ కూలీలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 20 మంది కూలీలు ఉన్నారు.
Latest News