జొన్నలగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం

by సూర్య | Fri, Jan 17, 2020, 11:26 AM

కృష్ణ జిల్లా నందిగామ మండలం  జొన్నలగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో  నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ కూలీలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 20 మంది కూలీలు ఉన్నారు. 

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM