తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by సూర్య | Fri, Jan 17, 2020, 08:31 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. ఈ ఉదయం దర్శనం కోసం వచ్చే వారికి రాత్రి 8 గంటల తరువాత దర్శనం చేయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM