by సూర్య | Fri, Jan 17, 2020, 08:26 AM
క్షయ నిర్దారణలో భారత సాంకేతికత కు పట్టం కట్టారు. భారత శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతికతకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. 90 నిమిషాల్లో క్షయ ఆనవాళ్లను ట్రూన్యాట్ టీబీ టెస్ట్ గుర్తించనున్నది.
Latest News