నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా

by సూర్య | Thu, Jan 16, 2020, 06:49 PM

నిర్భయ నిందితులకు విధించిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఈ నెల 22న ఉరిశిక్షను అమలు చేసే అవకాశం లేదని పటియాల కోర్టు స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఉరిశిక్ష కొత్త తేదీపై స్పష్టత రానున్నట్లు కోర్టు పేర్కోంది. కొత్త తేదీపై రేపటిలోగా వివరణ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు పటియాల కోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్షపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఉరిశిక్ష అమలుకు 14 రోజుల గడువు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు తీహార్ జైలులో ఇప్పటికే ఏర్పాట్లు కూడ పూర్తి చేశారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM