తృటిలో తప్పిన పెను విమాన ప్రమాదం

by సూర్య | Thu, Jan 16, 2020, 07:21 PM

కడప నుంచి విజయవాడ వెళ్తున్న ట్రూ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. కడపలో టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానాన్ని పక్షి ఢీకొంది. విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో కడప ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండిగ్ తో విజయవాడ-కడప, కడప-చెన్నైల మధ్య సర్వీసులు రద్దు చేశారు. ప్రత్యామ్మయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల మరో విమానంలో హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM