మంచు తుఫాన్.. 60 మంది మృతి

by సూర్య | Thu, Jan 16, 2020, 12:56 PM

పాకిస్థాన్ లోని నీలం లోయలో మంచు తుఫాన్ విరుచుకుపడింది. పాక్ అక్రమిత కశ్మీర్ లో తుఫాన్ ధాటికి పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో 60 మంది మరణించగా.. పలువురికి గాయాలు అయ్యాయి. అఫ్ఘనిస్థాన్ లోనూ మంచు తుఫాన్ ప్రభావంతో 15 మంది మరణించారు. ఇక జమ్మూకశ్మీర్ లో మంచు విలయం సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు.

Latest News

 
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM
షర్మిల, సునీత పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కడప కోర్టుకు కీలక ఆదేశాలు Fri, May 03, 2024, 07:37 PM
ముద్రగడకు ఇంటిపోరు.. పవన్‌కు మద్దతుగా కూతురు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Fri, May 03, 2024, 07:34 PM