ఇదికూడా ఒక రికార్డ్...

by సూర్య | Thu, Jan 16, 2020, 12:46 PM

ఇది ఒరిస్సాలోని బిచ్చుపల్లి రైల్వే స్టేషన్. . దీనికీ ఓ రికార్డ్ ఉంది.. ఏడాదిక్రితం ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు రోజుకు ఇద్దరు ప్రయాణీకులే స్టేషన్లో రైలెక్కుతారు. రోజుకు 20 రూపాయలే కలక్షన్ ఉంటుంది.. ఈ రికార్డ్ కలెక్షన్ ఏరోజూ పెరగలేదు .. తగ్గలేదు..

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM