by సూర్య | Thu, Jan 16, 2020, 12:46 PM
ఇది ఒరిస్సాలోని బిచ్చుపల్లి రైల్వే స్టేషన్. . దీనికీ ఓ రికార్డ్ ఉంది.. ఏడాదిక్రితం ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు రోజుకు ఇద్దరు ప్రయాణీకులే స్టేషన్లో రైలెక్కుతారు. రోజుకు 20 రూపాయలే కలక్షన్ ఉంటుంది.. ఈ రికార్డ్ కలెక్షన్ ఏరోజూ పెరగలేదు .. తగ్గలేదు..
Latest News