by సూర్య | Tue, Jan 14, 2020, 04:38 PM
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు 164 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Latest News