by సూర్య | Tue, Jan 14, 2020, 02:19 PM
నిర్భయ దోషులు క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వినయ్, ముఖేష్ లో పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ నెల 22న ఉ.7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే నలుగురు దోషులకు డెత్ వారెంట్లు జారీ చేశారు. ఉరికొసం రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు.
Latest News