రైతుల దీక్షకు నందమూరి సుహాసిని సంఘీభావం

by సూర్య | Tue, Jan 14, 2020, 02:16 PM

రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో రైతులు దీక్ష చేస్తున్నారు. రైతుల దీక్షకు టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సంఘీభావం తెలిపారు. దీక్షలో కొద్దిసేపు కూర్చొని ఆమె రైతులకు మద్దతు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నందమూరి సుహాసిని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. అమరావతిని సాధించుకునే వరకు ఉద్యమం చేయాలని సుహాసిని పిలుపునిచ్చారు.


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM