by సూర్య | Tue, Jan 14, 2020, 12:46 PM
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని లారెన్స్ రోడ్డులోని చెప్పుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ప్రమాదస్థలానికి 26 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. అగిమాపక సిబ్బంది మాటలార్పుతున్నారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.
Latest News