by సూర్య | Tue, Jan 14, 2020, 12:59 PM
రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అని సిపిఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. రాజధాని రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పరిశ్రమలు పెట్టాలి అన్నారు. రాజధానికి ప్రత్యేక నిధులు ఇస్తామని బీజేపీ మాట తప్పింది. టీడీపీ ఇచ్చిన రాజధాని మోడల్ ను తప్పుబడుతున్నాము అని అన్నారు. రాజధానిపై ప్రభుత్వం పునరాలోచించాలి అని అయన అన్నారు.
Latest News