151చోట్ల తిరిగి గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా : చంద్రబాబు

by సూర్య | Mon, Jan 13, 2020, 05:59 PM

అమరావతిపై రెఫరెండం పెట్టాలని, వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు చంద్రబాబు. రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఎన్నికల్లో ప్రజలు జగన్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోండి.. వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా. ఈ సీఎం దీనికి ఎలాగూ ఒప్పుకోరు. రాజధానిపై ఓటింగ్‌ నిర్వహించి అమరావతా? విశాఖ? అన్నది తేల్చాలి’’ అని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్‌ విసిరారు. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ రిపోర్టులు బోగస్‌ రిపోర్టులని.. వాటిని భోగి మంటల్లో వేసి చలికాచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అక్కడ కూడా జోలె పట్టి విరాళాలు సేకరించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM