by సూర్య | Mon, Jan 13, 2020, 02:49 PM
కేబుల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త తెలిపింది. కేబుల్ టారిఫ్ ఆర్డర్ కు ట్రాయ్ సవరణలు చేసింది. రూ. 130 రూపాయలకే ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బొకే ఛానల్స్ లో ఒక ఛానెల్ ఖరీదు రూ. 12 కు మించకూడదు అన్నది. ప్లేస్ మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరి అన్నది. ఓక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఉంటే 40 శాతం వాసులు చేయాలన్నది.
Latest News