కేబుల్ వినియోగదారులకు శుభవార్త

by సూర్య | Mon, Jan 13, 2020, 02:49 PM

కేబుల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త తెలిపింది.  కేబుల్ టారిఫ్ ఆర్డర్ కు ట్రాయ్  సవరణలు చేసింది.  రూ. 130 రూపాయలకే ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బొకే ఛానల్స్ లో ఒక ఛానెల్ ఖరీదు రూ. 12 కు మించకూడదు అన్నది. ప్లేస్ మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరి అన్నది. ఓక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఉంటే  40 శాతం వాసులు చేయాలన్నది. 

Latest News

 
సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన హనిమిరెడ్డి Wed, May 01, 2024, 03:47 PM
దొడ్డవరప్పాడులో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం Wed, May 01, 2024, 03:42 PM
పాము కాటుకి గురైన మహిళ.. చికిత్స పొందుతూ మృతి Wed, May 01, 2024, 03:39 PM
మే డే శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం జగన్ Wed, May 01, 2024, 03:32 PM
మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసింది Wed, May 01, 2024, 03:32 PM