by సూర్య | Mon, Jan 13, 2020, 02:37 PM
తనకు జరిగిన అనుచిత పరిణామంపై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్ స్పందించారు. తనను కావాలనే ఎవరో టార్గెట్ చేశారన్నారు. తనలాగే మాట్లాడినట్లు ఆడియో టేపులను సృష్టించారని, తనపై బురద చల్లేందుకే ఎవరో పనిగట్టుకుని తన స్వరాన్ని అనుకరించి మాట్లాడారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Latest News