by సూర్య | Mon, Jan 13, 2020, 02:39 PM
అనంతపురం జిల్లా సోమందేపల్లె మండలం పాలసముద్రం దగ్గర చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. "అమరావతి వద్దు... మూడు రాజధానులు ముద్దు" అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బస్సు దిగి బస్తీమే సవాల్ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Latest News