by సూర్య | Mon, Jan 13, 2020, 02:34 PM
శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్యూబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు తారసపడ్డారు. స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పరారైన స్మగ్లర్ల కోసం కుంబింగ్ కొనగాగుతున్నది.
Latest News