by సూర్య | Mon, Jan 13, 2020, 01:44 PM
ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ -డిఎంఆర్సి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆహ్వానిస్తూ ఇచ్చిన దరఖాస్తుకు నేడే చివరి తేదీ. మొత్తం ఉద్యోగాల్లో ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 166, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 1327 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హతను బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే వేర్వేరుగా అప్లై చేయాల్సి ఉంటుంది. వివరాలకుhttp:www.delhimetrorail.comను చూడండి".
Latest News