by సూర్య | Mon, Jan 13, 2020, 12:29 PM
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా గ ప్రముఖ దర్శకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు శ్రీనివాస్ రెడ్డి గారి నియమించే అవకాశం. గత రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో జరుగుతున్న వివాదాలపై నేడు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం. నిన్న ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఎస్వీబీసీ చైర్మన్ ఎవరు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది .నేడు వై.వి.సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో లో ఎస్వీబీసీ చైర్మన్గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి నియమించే అవకాశం
Latest News