by సూర్య | Mon, Jan 13, 2020, 12:35 PM
కర్నూలు జిల్లా సీపీఐలో విభేదాలు భగ్గుమన్నాయి. అధికార వికేంద్రీకరణ జరగాలని సీపీఐ కర్నూలు జిల్లా పార్టీ తీర్మానం చేసింది. చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరును జిల్లా పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ఉద్యమంలోకి రావాలని విద్యార్థులను చులకన చేస్తున్నారని అన్నారు. హోదా కోసం ఉద్యమిస్తే విద్యార్థులపై కేసులు పెట్టారు. చంద్రబాబే అమరావతిని తాత్కాలిక రాజధానిగా మార్చిందని సీపీఐ కర్నూలు జిల్లా పార్టీ సభ్యలు అన్నారు.
Latest News