సిపిఐ రామకృష్ణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం

by సూర్య | Mon, Jan 13, 2020, 12:25 PM

సిపిఐ రామకృష్ణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అయన అన్నారు. ఆ వ్యాఖ్యలు అయన దిగజారుడు తనానికి నిదర్శనం అని అయన అన్నారు. కమ్యూనిస్టు నేతలు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా మాట్లాడుతున్నారని అయన అన్నారు. వ్యక్తిగత విమర్శలను క్షమించే ప్రసక్తే లేదని అయన అన్నారు. కమ్యూనిస్టు నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు.  

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM