by సూర్య | Mon, Jan 13, 2020, 12:25 PM
సిపిఐ రామకృష్ణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అయన అన్నారు. ఆ వ్యాఖ్యలు అయన దిగజారుడు తనానికి నిదర్శనం అని అయన అన్నారు. కమ్యూనిస్టు నేతలు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా మాట్లాడుతున్నారని అయన అన్నారు. వ్యక్తిగత విమర్శలను క్షమించే ప్రసక్తే లేదని అయన అన్నారు. కమ్యూనిస్టు నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు.
Latest News