సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించిన వర్ల రామయ్య

by సూర్య | Sun, Jan 12, 2020, 07:50 PM

ఏపీలో పరిపాలన ఎటుపోతోందని సీఎం జగన్ కు టీడీపీ నేత వర్ల రామయ్య సూటి ప్రశ్నవేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతిని తరలించడానికి, మూడు ముక్కలు చేయడానికి వీల్లేదని రాష్ట్రంలో మహాఉద్యమం నడుస్తోందని అన్నారు. ఈ ఉద్యమానికి ‘కౌంటర్ ఉద్యమం’ ప్రారంభిస్తారా? అంటూ జగన్ పై మండిపడ్డారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచన చేయకుండా ఇలా కౌంటర్ ఉద్యమం నిర్వహించేలా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా? అని మండిపడ్డారు. 

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM