అమరావతిలో కొనసాగుతున్న 144 సెక్షన్

by సూర్య | Sun, Jan 12, 2020, 02:09 PM

అమరావతిలో గత 24 రోజులుగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, తూళ్లూరు గ్రామాల్లో 144 సెక్షన్ కోనసాగుతోంది. ధర్నా కోసం టెంట్లు వేయడానికి వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు, నిరసనలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. రెండు మండలాల గ్రామాల ప్రజలు ఎవరూ కూడ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు మైకుల్లో ప్రచారం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఒక్కో గ్రామంలో వేయి మంది పోలీసులు ఉన్నారని... ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా..? లేక పోలీస్ రాజ్యమా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు.

Latest News

 
పిఠాపురం: నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..? వైసీపీ గూటికి వర్మ Sun, Apr 28, 2024, 08:03 PM
వైఎస్ జగన్ కాన్వాయి కిందపడిన కుక్క.. పోలీసులకు సీఎం సెక్యూరిటీ కీలక ఆదేశాలు Sun, Apr 28, 2024, 07:59 PM
విశాఖ పోర్టులో "ది వరల్డ్".. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్షియల్ నౌక విశేషాలు తెలుసా Sun, Apr 28, 2024, 07:56 PM
బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:43 PM
ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా.. చంద్రబాబు స్టాండ్ ఏంటి Sun, Apr 28, 2024, 07:37 PM