మసాలాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

by సూర్య | Mon, Oct 14, 2019, 03:31 PM

తమిళనాడులోని థేని జిల్లా కొడంగిపట్టి గ్రామంలో ఉన్న మసాలాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాణ నష్టం జరిగినట్లు కాని, ఎవరైనా గాయపడినట్లు కాని ఇప్పటి వరకూ వార్తలు అందలేదు.

Latest News

 
'పవన్ గెలిచాక.. నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో అందరికీ పార్టీ ఇస్తా'.. ఆ మహిళకు బంపర్ ఆఫర్ Tue, May 14, 2024, 08:15 PM
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు.. ఇక నో టెన్షన్ Tue, May 14, 2024, 08:13 PM
తెనాలి ఓటరు చెప్పకనే చెప్పారు.. వైసీపీ వాళ్లు సిగ్గుపడాలి: వైఎస్ షర్మిల Tue, May 14, 2024, 08:11 PM
'ముద్రగడగారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక'.. జనసైనికులు మొదలెట్టారుగా Tue, May 14, 2024, 08:10 PM
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 08:08 PM