by సూర్య | Mon, Oct 14, 2019, 03:31 PM
తమిళనాడులోని థేని జిల్లా కొడంగిపట్టి గ్రామంలో ఉన్న మసాలాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాణ నష్టం జరిగినట్లు కాని, ఎవరైనా గాయపడినట్లు కాని ఇప్పటి వరకూ వార్తలు అందలేదు.
Latest News