by సూర్య | Mon, Oct 14, 2019, 03:21 PM
న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజిక్కడ జరిగిన జాతీయ దర్యాప్తు సంస్థ చీఫ్ ల సదస్సుకు హాజరయ్యారరు. ఈ సందర్భంగా ఎన్ఐఎ డైరెక్టర్ జనరల్ యోగేష్ చందర్ మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సదస్సులో యాంటీ టెర్రరిజం స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ లు పాల్గొన్నారు.
Latest News