కారు బోల్తా...జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్ల మృతి

by సూర్య | Mon, Oct 14, 2019, 12:19 PM

కారు ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీఆటగాళ్లు మృతి చెందగా ముగ్గురు ఆటగాళ్లు గాయపడ్డారు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి గాయపడిన వారిని తరలించారు.జాతీయ రహదారి 69 పై ఈరోజు ఉదయం హోసంగాబాద్‌లోని రాసాల్పూర్‌ వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి బోల్తాకొట్టడంవల్ల నలుగురు హాకీఆటగాళ్లు అక్కడికిఅక్కడే మరణించారు. అతి వేగంవల్ల హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఇతార్సి నుంచి హోసంగాబాద్‌కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


 


 


 


 

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM