రూ20 లక్షల విలువైన గంజాయి పట్టివేత

by సూర్య | Sun, Oct 13, 2019, 07:52 AM

తెలుగు రాష్ట్రాలలో రోజూ ఎక్కడో చోట పోలీసులు గంజాయి సరఫరా, రవాణాను పట్టుకుంటున్నా రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సీతారామపురం వద్ద పోలీసులు రెండు క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుండి గన్నవరం తరలిస్తున్న ఈ గంజాయి విలువ దాదాపు ఇరవై లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేస్తుండగా ఇద్దరు వ్యక్తులతో పాటు లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM