by సూర్య | Sat, Oct 12, 2019, 02:07 PM
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇక్కడినుంచి నేపాల్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో రెండు రోజుల అనధికార శిఖరాగ్ర సమావేశానికి ఇక్కడకు వచ్చిన జిన్పింగ్కు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. మహాబలిపురంలో మోడీ, జిన్పింగ్ల భేటీ జరిగింది.
Latest News