నేపాల్‌ బయలుదేరి వెళ్లిన చైనా అధ్యక్షుడు

by సూర్య | Sat, Oct 12, 2019, 02:07 PM

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇక్కడినుంచి నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో రెండు రోజుల అనధికార శిఖరాగ్ర సమావేశానికి ఇక్కడకు వచ్చిన జిన్‌పింగ్‌కు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. మహాబలిపురంలో మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ జరిగింది.

Latest News

 
జగన్ పెద్ద మోసకారి: ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి Wed, May 01, 2024, 10:15 AM
ఎన్నికల ప్రచారంలో బండారు శ్రావణి శ్రీ Wed, May 01, 2024, 10:10 AM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM