ముగిసిన మోడీ, జిన్‌పింగ్‌ భేటీ

by సూర్య | Sat, Oct 12, 2019, 02:03 PM

ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన అనధికార శిఖరాగ్ర సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మోడీ, జిన్‌పింగ్‌లిద్దరూ ముఖాముఖీ మాట్లాడుకున్నారు. అణ్ణం దీపం, తంజావూరు పెయింటింగ్‌లను జిన్‌పింగ్‌కు కానుకలుగా మోడీ అందజేశారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM