by సూర్య | Sat, Oct 12, 2019, 02:03 PM
ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య జరిగిన అనధికార శిఖరాగ్ర సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మోడీ, జిన్పింగ్లిద్దరూ ముఖాముఖీ మాట్లాడుకున్నారు. అణ్ణం దీపం, తంజావూరు పెయింటింగ్లను జిన్పింగ్కు కానుకలుగా మోడీ అందజేశారు.
Latest News