by సూర్య | Sat, Oct 12, 2019, 12:33 PM
జమ్ము కాశ్మీర్లో సోమవారం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ల సర్వీసులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపుల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ల సర్వీసులను పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు.
Latest News