జమ్ము కాశ్మీర్‌లో పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు ప్రారంభం

by సూర్య | Sat, Oct 12, 2019, 12:33 PM

జమ్ము కాశ్మీర్‌లో సోమవారం నుంచి పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ ఫోన్ల సర్వీసులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ ప్రిన్సిపుల్‌ సెక్రటరీ రోహిత్‌ కన్సాల్‌ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ ఫోన్ల సర్వీసులను పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు.

Latest News

 
చెంగారెడ్డి అన్న కుమారుడు వైసీపీలో చేరిక Tue, May 07, 2024, 01:46 PM
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM