by సూర్య | Sat, Oct 12, 2019, 12:32 PM
తన ఇంటి దగ్గర దీక్ష కొనసాగిస్తున్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా ఆయన రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. కొల్లు రవీంద్ర దీక్షకు భవన నిర్మాణ కార్మికులు మద్దతు తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలు సంఘీభావం తెలిపారు.
Latest News