తిరుమల వెంకన్నకు రెండు కార్లు విరాళం

by సూర్య | Fri, Oct 11, 2019, 07:48 PM

తిరుమల వెంకన్న స్వామికి రూ.70లక్షల విలువైన రెండు విలువైన కార్లను టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు కూపేందర్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. మహేంద్ర అల్టూరస్ జీ 4 మోడల్ కార్లకు శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి వాహనాలకు సంబంధించిన పత్రాలు ఇచ్చారు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM