by సూర్య | Fri, Oct 11, 2019, 07:48 PM
తిరుమల వెంకన్న స్వామికి రూ.70లక్షల విలువైన రెండు విలువైన కార్లను టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు కూపేందర్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. మహేంద్ర అల్టూరస్ జీ 4 మోడల్ కార్లకు శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి వాహనాలకు సంబంధించిన పత్రాలు ఇచ్చారు.
Latest News