హిందాన్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

by సూర్య | Fri, Oct 11, 2019, 02:42 PM

ఘజియాబాద్‌లోని హిందాన్‌ విమానాశ్రయంలో నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడి నుంచి తొలి విమాన సర్వీసు ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నది. హెరిటేజ్‌ ఏవియేషన్‌ కంపెనీ సిఇఒ రోహిత్‌ మాథూర్‌ మాట్లాడుతూ తొలి సర్వీసును పితోరాగఢ్‌కు ప్రారంభిస్తున్నామని అన్నారు. డెహ్రాడూన్‌, హుబ్లి, షివ్లూ తదతర ఇతర ప్రముఖ ప్రదేశాలకు త్వరలోనే విమాన సర్వీసులను ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.

Latest News

 
చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే: సీఎం Mon, Apr 29, 2024, 12:29 PM
వైసీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట Mon, Apr 29, 2024, 12:28 PM
స్టీల్‌ప్లాంటుపై వైసీపీ ప్రభుత్వ వైఖరి దారుణం Mon, Apr 29, 2024, 12:28 PM
ఐదేళ్లలో తిరుమలను కలుషితం చేసారు Mon, Apr 29, 2024, 12:27 PM
కేతిరెడ్డి మాట కఠినం మనస్సు వెన్న: సీఎం జగన్ Mon, Apr 29, 2024, 12:26 PM