by సూర్య | Fri, Oct 11, 2019, 03:01 PM
నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న డిఆర్ సి సమావేశంలో ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎమ్మెల్సీలు ఏ.ఎస్. రామకృష్ణ, బాబు రాజేంద్రప్రసాద్, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు కూర్చున్న సీట్ల పక్కన వారి వద్దకు వెళ్లి మాటామంతీ జరుపుతున్న మంత్రి పేర్ని (నాని) వెంకటరామయ్య ..చూసిన వాళ్ళు సమావేశం ముందు ప్రతిపక్ష ఎమ్మెల్సీలతో మంత్రి చర్చించడం మంచి వాతావరణం గా కనిపించింది.
Latest News