వరదలపై ఎలాంటి కమిటీ వేయలేదు : డిప్యూటీ సిఎం

by సూర్య | Fri, Oct 11, 2019, 12:32 PM

బీహార్‌ రాజధాని పాట్నాలో వరదలపై ఎలాంటి కమిటీని నియమించలేదని ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ చెప్పారు. పాట్నాలో వరదలపై కమిటీ వేశారనే వార్తలపై సుశీల్‌ కుమార్‌ స్పందించారు. వరదలపై విచారణ జరిపి దానికి ఎవరినో బాధ్యులను చేయడానికి కమిటీ వేశారనే దానిపై ఆయన స్పందించారు. అటువంటి కమిటీ ఏదీ వేయలేదు అని ఆయన మీడియాకు చెప్పారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM