మరో బిజెపి నేత అస్వస్థత

by సూర్య | Sun, Aug 25, 2019, 05:39 PM

బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలయ్యారు. కాన్పూర్ లోని తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. 


కాగా, జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతితెలిసిందే. 

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM
విజేతను తేల్చే జిల్లా ఇది.. ఇక్కడ గెలిస్తే వార్ వన్ సైడే. Sun, May 05, 2024, 07:36 PM
అంబటికి అల్లుడికి షాక్.. మా మామ నీచుడంటూ వీడియో.. అసలు నిజమిదేనంటున్న వైసీపీ Sun, May 05, 2024, 07:33 PM
పోలింగ్ ముందు బిగ్ ట్విస్ట్.. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు Sun, May 05, 2024, 07:27 PM