పోలవరంకు ఎక్కువ ఖర్చు చేస్తోన్న కేంద్రం: జీవీఎల్

by సూర్య | Sun, Aug 25, 2019, 04:49 PM

కేంద్రప్రభుత్వం మిగతా ప్రాజెక్టుల కంటే పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువ ఖర్చు చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అక్రమాలపై అధ్యయనం చేయాలన్నారు. నిర్వాసితుల  కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రయత్నం చేస్తామన్నారు. నిర్వాసితులకు రావాల్సింది వచ్చిందా లేదా అనేది ముఖ్యమన్నారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM