ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అమానుషం

by సూర్య | Sun, Aug 25, 2019, 03:09 PM

రైలు ప్రమాదంలో కాళ్లు తెగిపడిన ఓ అభాగ్యుడి పట్ల ఫరీదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. అతను బాధతో విలవిలలాడుతుంటే.. జాలిగుండె లేని సిబ్బంది విరిగిన కాళ్లనే అతనికి తలగడలా పెట్టారు. ప్రదీప్‌ ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇంటి నుంచి కార్యాలయానికి వెళుతూ.. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు కోల్పోయారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే సిబ్బంది కనీస మానవత్వం కూడా చూపలేదు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM