పోలవరంపై ఏదొక నిర్ణయం తీసుకోండి: ఎంపీ సుజనాచౌదరి

by సూర్య | Thu, Aug 22, 2019, 06:40 PM

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎంపీ సుజనాచౌదరి.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. ఢిల్లీలో ఆయనను కలిసిన సుజనా పోలవరం ప్రాజెక్టుపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రజలలో గందరగోళం నెలకొందని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుజనా కోరారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM