పోలవరంకు సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పుఇవ్వలేదు: మంత్రి అనిల్

by సూర్య | Thu, Aug 22, 2019, 06:37 PM

అమరావతి: పోలవరానికి సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. కేవలం పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే హైకోర్టు తీర్పునిచ్చిందని పారదర్శకంగా టెండర్ల నిర్వహణకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామన్నారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చిస్తామని, హైకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. పోలవరం ఆగిపోతుందని చేస్తున్న ప్రచారం అసంబద్దమని, రివర్స్ టెండర్ల పేరెత్తితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారన్నారని ప్రశ్నించారు.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM