చిదంబరాన్ని ఐదు రోజుల కస్టడీకి పంపండి : సిబిఐ

by సూర్య | Thu, Aug 22, 2019, 05:45 PM

న్యూఢిల్లి :  కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ఐదు రోజుల కస్టడీకి పంపించాలని సిబిఐ కోరింది. సిబిఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుఫార్‌ మెహతా కోర్టులో వాదిస్తూ చిదంబరం సహకరించడం లేదన్నారు. సిబిఐ చేసుకున్న దరఖాస్తు మేరకు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందని, దాని ఆధారంగా చిదంబరాన్ని అరెస్టు చేశామని మెహతా చెప్పారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM