కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన సర్కార్

by సూర్య | Thu, Aug 22, 2019, 05:47 PM

ఏపీ ప్రభుత్వం 2019-20 ఏడాదికి గాను కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు రిటైల్ మద్యం దుకాణాల నిర్వహణను అప్పగిస్తూ ఈ పాలసీని రూపకల్పన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,500 రిటైల్ మద్యం దుకాణాలకు అనుమతినిచ్చింది. ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు దుకాణాల లైసెన్స్ కాలపరిమితిగా ఈ పాలసీని తయారుచేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM