by సూర్య | Thu, Aug 22, 2019, 10:49 AM
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు రాజకీయ కుట్ర అని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. సిబిఐ, ఇ.డి. ఎదుట 20 సార్లు విచారణకు హాజరయ్యామని ఆయన చెప్పారు.
Latest News