చిదంబరం అరెస్టు రాజకీయ కుట్ర : కార్తీ చిదంబరం

by సూర్య | Thu, Aug 22, 2019, 10:49 AM

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు రాజకీయ కుట్ర అని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. సిబిఐ, ఇ.డి. ఎదుట 20 సార్లు విచారణకు హాజరయ్యామని ఆయన చెప్పారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM