మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కోర్టుకు చిదంబరం

by సూర్య | Thu, Aug 22, 2019, 10:48 AM

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సిబిఐ అధికారులు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. రాత్రంతా సిబిఐ హెడ్‌ క్వార్టర్ట్స్‌లోనే చిదంబరం ఉన్నారు. సిబిఐ అధికారులు రాత్రంతా చిదంబరాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Wed, May 15, 2024, 05:45 PM
ముద్దనూరులో సుధీర్ రెడ్డి- భారీగా మోహరించిన పోలీసులు Wed, May 15, 2024, 05:43 PM
అగస్త్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Wed, May 15, 2024, 05:39 PM
ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి Wed, May 15, 2024, 05:37 PM
రాజంపేటలో కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం Wed, May 15, 2024, 05:35 PM