బోడోలాండ్‌ నేతలకు తలుపులు తెరిచిన బిజెపి

by సూర్య | Thu, Aug 22, 2019, 10:58 AM

గువాహటి : అస్సాంలో బోడోలాండ్‌ ప్రాంతానికి చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి ఆసక్తి చూపుతోంది. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి రానివ్వకుండా తలుపులు మూసేసింది. కేవలం బోడోలాండ్‌ ప్రాంత నేతలను మాత్రమే తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. బిజెపి సంస్థాగత ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం బిజెపి అధ్యక్షుడు రంజిత్‌ కుమార్‌ దాస్‌ చెప్పారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM