by సూర్య | Thu, Aug 22, 2019, 10:58 AM
గువాహటి : అస్సాంలో బోడోలాండ్ ప్రాంతానికి చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి ఆసక్తి చూపుతోంది. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి రానివ్వకుండా తలుపులు మూసేసింది. కేవలం బోడోలాండ్ ప్రాంత నేతలను మాత్రమే తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. బిజెపి సంస్థాగత ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం బిజెపి అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ చెప్పారు.
Latest News