ఆగస్టు 29న టీటీడీ రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

by సూర్య | Wed, Aug 21, 2019, 08:54 PM

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు ఆగస్టు 29న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. బుధవారం ఇందుకు సంభందించిన ప్రకటనని తి.తి.దే ప్రజాసంబంధాల అధికారి  విడుదల చేశారు. 


ఇందులో సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు ( ఒక్కోక్క లాట్‌లో 200 కేజిలు) -25 లాట్లు వేలానికి ఉంచామని., ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయం (వేలర) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org / www.mstcecommerce / www.mstcindia.co.in సంప్రదించాలని తెలిపారు. 


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM