కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల బృందం

by సూర్య | Wed, Aug 21, 2019, 05:06 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ను కలిసింది. ఈ సందర్బంగా ఏపీలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్‌లపై మంత్రితో చర్చించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని.. అందుకు తగిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌.. ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని.. రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


  

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM