వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్‌లో కలపండి: వైసీపీ ఎంపీలు

by సూర్య | Wed, Aug 21, 2019, 05:00 PM

ఢిల్లీ: వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్‌లో కలపాలని వైసీపీ ఎంపీలు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖలో రైల్వే జోన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వచ్చి కలవడం సంతోషంగా ఉందని గోయల్‌ తెలిపారు. రైల్వే డివిజన్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశాలపై చర్చించామని ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు గోయల్ వెల్లడించారు. అయితే వాల్తేరు డివిజన్ అంశంపై మాత్రం గోయల్ స్పష్టత ఇవ్వలేదు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM