దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం : వెంకయ్య

by సూర్య | Wed, Aug 21, 2019, 01:26 PM

దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని ఎంత మాత్రం సహించబోమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.భారత్ శాంతి కాముక దేశమని చెప్పిన ఆయన కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్నారు. లాత్వియా అధ్యక్షుడు లువిట్స్ తో సమావేశమైన వెంకయ్య ఇరు దేశాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక, విద్యా రంగంలో సంబంధాలపై చర్చించారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM