జగన్ హిందూ వ్యతిరేకి అని దుష్ప్రచారం : అంబటి

by సూర్య | Wed, Aug 21, 2019, 01:24 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కోడెల స్థాయి చాలా తగ్గిపోయిందన్నారు. కోడెలపై టీడీపీ వాళ్లే కేసులు పెడుతున్నారన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వెలికితీస్తామని అంబటి తెలిపారు. రాజధాని మారుస్తున్నట్లు వస్తున్న అపోహలు నమ్మవద్దన్నారు. సదావర్తి భూములను చంద్రబాబు మింగేసినప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM